comparemela.com

Page 2 - Cup Corona News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

పిల్లలకు ఉరేసి తల్లి బలవన్మరణం

Updated : 28/06/2021 08:22 IST TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం క్షణికావేశంలో నిర్ణయం.. ముగ్గురి బలి నడిగూడెం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు �

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు పొర్దెం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

జకోవిచ్‌కు ఎదురుందా?

పచ్చికపై రాకెట్ల సమరానికి వేళైంది. నేటి నుంచే వింబుల్డన్‌. కరోనా వైరస్‌ కారణంగా నిరుడు రద్దయిన ఈ టోర్నీపై ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌తో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. జకోవిచ్‌కు ఎదురుందా?

నీట మునిగి 8 మంది మృతి

Updated : 28/06/2021 05:12 IST నీట మునిగి 8 మంది మృతి మరో అయిదుగురి గల్లంతు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�

మొక్కు కోసం వెళ్తూ జలసమాధి

మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన నలుగురు మంజీరా నదిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్‌ గ్రామానికి చెందిన కదిరిగే గంగారాం, మారుతి అన్నదమ్ములు. మొక్కు కోసం వెళ్తూ జలసమాధి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.