comparemela.com

Page 4 - Cup Corona News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

పగిలిన నకిలీ విత్తనాల పుట్ట

నకిలీ, నిషేధిత, కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ అన్నదాతలను ముంచుతున్న కేటుగాళ్ల గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. రూ.2.07 కోట్ల విలువైన 17.48 టన్నుల పత్తి, మొక్కజొన్న, వరి, సజ్జ విత్తనాలను . పగిలిన నకిలీ విత్తనాల పుట్ట

ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీలు

భవిష్యత్తులో పెరిగే ఆక్సిజన్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్టు సమాయత్తం కావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నియమిత జాతీయ కార్యదళం (ఎన్‌టీఎఫ్‌) సూచించింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీలు

KTR: కేటీఆర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ

మంత్రి కేటీఆర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ లభించింది. రూ.లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా KTR: కేటీఆర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ

కామేపల్లిలో తెదేపా కార్యకర్త హత్య

చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో తెదేపా కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామేపల్లిలో. కామేపల్లిలో తెదేపా కార్యకర్త హత్య

జల్సాల కోసం ఆరుగురి హత్య

ప్రయోజకులు కావాల్సిన వయసులో అయిదుగురు యువకులు కరుడుగట్టిన నేరస్థుల్లా మారారు. జల్సాల కోసం తొమ్మిది నెలల్లో ఆరుగురిని పాశవికంగా చంపారు. హత్యల ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తాము చంపిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. జల్సాల కోసం ఆరుగురి హత్య

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.