Updated : 28/06/2021 05:12 IST
నీట మునిగి 8 మంది మృతి
మరో అయిదుగురి గల్లంతు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు
ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�
ఉప వ్యాఖ్యానం
నాటి నిర్లక్ష్యం. నేటి శాపం!
టీకా పీఎస్యూల నిర్వహణలో వైఫల్యం
మనిషికి అత్యవసరాలైన ఆహారం, ఔషధాలు క్రమేపీ ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రజలకు ఆహారాన్ని అందించే సేద్యం ప్రైవేటీకరణను రైతన్నలతోపాటు, ఇతర వర్గాలూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఔషధ, ఆస్పత్రి రంగాలపై ప్రైవేటు పెత్తనం ఎంత ప్రాణాంతకమో ప్రస్తుత కొవిడ్ కాలంలో అందరికీ అనుభవమవ�