ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో తెలియదుకానీ.. అద్దం ముక్కతో కంఠం కోసుకుని ప్రాణాలు తీసేసుకున్న ఘటన అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఇంటి Social Media సామాజిక మాధ్యమంలో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..
దసరా సెలవుల తర్వాత 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభంలో దీన్ని అమలు చేయాలని అధికారులు భావించారు. AP News దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం
వైకాపాను, సీఎం జగన్ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. AP News పవన్పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది నారాయణస్వామి
గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన అధినేత పవన్కల్యాణ్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో.. AP News గన్నవరం ఎయిర్పోర్టు వద్ద పవన్ అభిమానుల అడ్డగింత
వారిద్దరిది ఒకే గ్రామం.. యుక్తవయసులో ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించక పోవడంతో ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా గతం తాలూకూ జ్ఞాపకాలు మదిలో మెదిలేవి. మనసులు దగ్గరగా ఉన్నా.. మనుషులు వేరుగా బతకాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుని చావులోనూ కలసి పయనించి. Crime News కలచి వేసిన గతం కలిసుండలేక.. మృత్యు ప