comparemela.com

Page 8 - ఏప న య స News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Ap Corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,557 కొవిడ్‌ కేసులు 18 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ మహమ్మారి బారినపడి 18 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,825కి చేరింది. Ap Corona update ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,557 కొవిడ్‌ కేసులు.. 18 మరణాలు

AP News: గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు నిద్రలోనే తండ్రీకుమారుడి సజీవ దహనం!

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు కథనం మేరకు.. AP News  గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. నిద్రలోనే తండ్రీకుమారుడి సజీవ దహనం

AP News: ఇంట్లో గ్యాస్‌ బండ పేలి తండ్రి, కుమారుడు సజీవ దహనం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు కథనం మేరకు.. AP News  గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. నిద్రలోనే తండ్రీకుమారుడి సజీవ దహనం

Crime news: గుంటూరు జిల్లాలో దారుణం తల్లి, కుమార్తె దారుణహత్య

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెను దుండగుడు కత్తితో నరికి చంపాడు. హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని Crime news తల్లి, కుమార్తె దారుణహత్య.. సీసీటీవీలో దృశ్యాలు

Ap Corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి 19 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ మహమ్మారి బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య Ap Corona update ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి 19 మంది మృతి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.