నెల క్రితం ముగిసిపోయిందని ప్రకటించిన నాయకత్వ సమస్య ఛత్తీస్గఢ్ అధికార కాంగ్రెస్లో తిరిగి మొదలయ్యిందా? Congress ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో అలజడి దిల్లీకి చేరుకున్న 15 మంది ఎమ్మెల్యేలు
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వచ్చే 20, 30 ఏళ్లలో దేశానికి ప్రధాని కావడం ఖాయమని ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) TS News కేటీఆర్ 20, 30 ఏళ్లలో ప్రధాని కావడం ఖాయం జీవన్రెడ్డి
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం
వరుస సంక్షోభాలతో కుదేలవుతున్న పంజాబ్ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టింది దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ Navjot Singh Sidhu సిద్ధూ రిటైర్డ్హర్ట్