comparemela.com

Page 6 - News Telugu News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

కొత్తగా లాంబ్డా కలకలం!

ప్రధానాంశాలు Updated : 28/06/2021 06:55 IST Corona: కొత్తగా లాంబ్డా కలకలం! మరో రకం కరోనా.. 29 దేశాలకు వ్యాప్తి  ‘దృష్టి సారించాల్సిన రకం’గా  ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో లండన్‌: కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం’ (వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్�

తీరనున్న టీకాల కొరత

దేశంలో జులై 31 నాటికి 51.6 కోట్ల ప్రజలకు మొత్తం కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుతాయని కేంద్రం తెలిపింది. 18 ఏళ్లు పైబడిన జనాభా 93-94 కోట్ల మేర ఉందనీ, వీరందరికీ పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ అందించాలంటే 186-188 కోట్ల డోసులు అవసరమని పేర్కొంది. అంటే మరో 135 కోట్ల డోసులు కావాల్సి వస్తుందని, ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యలో అవి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసర�

కోల్‌కతాలో నకిలీ వ్యాక్సిన్‌ కేంద్రాలు

కరోనా వ్యాక్సిన్‌కు ఉన్న గిరాకీని సొమ్ము చేసుకునేందుకు కోల్‌కతాలో ఏకంగా నకిలీ టీకా కేంద్రాలే ఏర్పాటవుతున్నాయి. మూడుచోట్ల ఇలాంటివి బయటపడ్డాయి. కోల్‌కతాలో నకిలీ వ్యాక్సిన్‌ కేంద్రాలు

20 వేల ఏళ్ల కిందటే మానవుల్లో కరోనా

కరోనా వైరస్‌ కోరల్లో మానవాళి చిక్కుకుపోవడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు 20వేల ఏళ్ల కిందటే తూర్పు ఆసియాను ఇది ముంచెత్తిందని వెల్లడైంది. 20 వేల ఏళ్ల కిందటే మానవుల్లో కరోనా

రాష్ట్రపతి కోసం వాహనాల నిలిపివేత ట్రాఫిక్‌ జామ్‌లో మహిళ మృతి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటన నేపథ్యంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన వాహనశ్రేణి వెళ్లడం కోసం కాన్పుర్‌లో ట్రాఫిక్‌ నిలిపివేసినప్పుడు దానిలో చిక్కుకున్న ఓ మహిళ మరణించారు. రాష్ట్రపతి కోసం వాహనాల నిలిపివేత.. ట్రాఫిక్‌ జామ్‌లో మహిళ మృతి

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.