భారత్లో కరోనా మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. Third wave: మూడో దశకు అవకాశాలు తక్కువే
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొవిడ్-19 టీకాలను పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో జనాభా, కేసుల తీవ్రత, వినియోగ సమర్థత, వృథాకు దారితీస్తున్న పరిస్థితులు.. వంటి అంశాల ఆధారంగానే డోసులను కేటాయిస్తున్నట్లు వివరించింది. రాష్ట్రాలకు పారదర్శకంగా టీకాల పంపిణీ
రాష్ట్రాల ఆదాయం ఈ ఏడాది బాగుంటుంది. పన్నుల రాబడి, ముఖ్యంగా ఇంధనంపై వేసిన పన్నుల వసూలు ప్రవాహంలా ఉండనుండడం ఇందుకు ప్రధాన కారణం. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు పెరగనుండడం మరో కారణం. రాష్ట్రాలకు అండగా పెట్రో పన్ను
వైరస్ సోకడం లేదా టీకా పొందడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. అయినా వైరస్లు తెలివిగా వీటి కళ్లుగప్పుతుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మన రోగనిరోధక వ్యవస్థలోని టి కణాలు.. T Cell: వైరస్ ‘టి’క్క కుదిర్చే కణాలు!