కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాలురు, బాలికలకు వేరువేరుగా మొత్తం 31 కేంద్రాలు ఉంటాయి. అనాథలైన పిల్లలకు ఆశ్రయం
గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పి.శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఆమె గత శనివారం చికిత్స పొందుతూ మహిళా ఎస్ఐ మృతి
త్రిపురలోని ధలాయి జిల్లా అంబసాలో ఉన్న కొవిడ్ చికిత్స కేంద్రం నుంచి 25 మంది రోగులు పరారయ్యారు! పోలీసులు గాలించగా. కొవిడ్ చికిత్స కేంద్రం నుంచి 25 మంది బాధితుల పరార్!
కొవిడ్-19 రెండో అల భారత్ను ముంచెత్తుతున్న ప్రస్తుత తరుణంలో భారతీయులను ఆదుకునేందుకు అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. కొవిడ్-19 సంక్షోభంలో భారత్ ఏకాకి కాదు
పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మరోసారి వివాదం తలెత్తింది. కూచ్బిహార్ జిల్లాలో ఇటీవల ఎన్నికల సందర్భంగా హింస చెలరేగిన ప్రాంతాల్లో గురువారం . మీ తీరు నిబంధనలకు విరుద్ధం