కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాలురు, బాలికలకు వేరువేరుగా మొత్తం 31 కేంద్రాలు ఉంటాయి. అనాథలైన పిల్లలకు ఆశ్రయం