పాత కక్షలతో విధ్వంసం తగదని వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి.. వెంటాడి ఢీకొట్టిన దురాగతం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ ఉపేందర్, ఎస్సై ధర్మేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ తండాకు చెందిన బాలకిషన్సింగ్, నిరంజన్సింగ్ కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. నిరంజన్సింగ్, రాజేష్సింగ్లు అన్�
సామాజిక మాధ్యమాల వేదికగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డిని నల్గొండ వన్టౌన్, మహిళా పోలీస్స్టేషన్ సిబ్బంది శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. మహేశ్వరి కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా కిలేడీ అరెస్టు
వారపు సంతలో లస్సీ తాగిన 115 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పోడియా మండలం కుర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 21 మంది చిన్నారులు ఉన్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్తి గ్రామంలో శుక్రవారం జరిగిన వారపు సంతలోని ఓ దుకాణంలో గ్రామస్థులు లస్సీ తాగారు లస్సీ తాగి 115 మందికి అస్వస్థత