రసాయన పరిశ్రమలో చెలరేగిన మంటలు 18 మంది కార్మికులను కబళించాయి. పలువురి ఆచూకీ తెలియరాలేదు. మృతుల్లో అత్యధికులు మహిళలు. ఈ ఘోర దుర్ఘటన మహారాష్ట్రలోని పుణె నగర శివారు పిరంగుట్ ఎంఐడీసీలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఉప ప్రణాళిక(సబ్ప్లాన్) కింద బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 2020-21లో తాత్కాలిక లెక్కల ప్రకారం 36.67% ఖర్చుచేసినట్లు రాష్ట్రపతికి పంపిన నివేదికలో గవర్నర్ తమిళిసై వివరించారు. 2018-19లో 67.16%, 2019-20లో 88.49% వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర గిరిజన సబ్ప్లాన్ నిధుల్లో ఖర్చుచేసింది 36 శాతం
ఏడాదిన్నర గడుస్తున్నా. కరోనా వైరస్ ఎక్కడ, ఎలా పుట్టిందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. మహమ్మారి పుట్టుకపై ఊహాగానాలెన్నో తెరపైకి వచ్చాయి. కొందరు చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ బయటకొచ్చిందని వాదిస్తుండగా. మరికొందరు ప్రకృతి నుంచే సహజసిద్ధంగా పుట్టుకొచ్చిందని అంటున్నారు. అయితే- వుహాన్ ల్యాబ్ థియరీని కొద్ది రోజులుగా పలు సంస్థలతో పాటు కొవిడ్ 26.. 32 తప్పదా!