విజయవాడలో కొందరు యువకులు కత్తులతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం నగరం నడిబొడ్డున, దుర్గ అగ్రహారంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఆలమూరు రామారావు (32) అనే యువకుడు. కత్తులతో వేటాడి. నడిరోడ్డుపై నరికేశారు!
నకిలీ, నిషేధిత, కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ అన్నదాతలను ముంచుతున్న కేటుగాళ్ల గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. రూ.2.07 కోట్ల విలువైన 17.48 టన్నుల పత్తి, మొక్కజొన్న, వరి, సజ్జ విత్తనాలను . పగిలిన నకిలీ విత్తనాల పుట్ట
భవిష్యత్తులో పెరిగే ఆక్సిజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్టు సమాయత్తం కావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నియమిత జాతీయ కార్యదళం (ఎన్టీఎఫ్) సూచించింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పర్యవేక్షణ కమిటీలు
చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో తెదేపా కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామేపల్లిలో. కామేపల్లిలో తెదేపా కార్యకర్త హత్య