comparemela.com

సర వ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Survey For Identification Of Beneficiaries Of Dalitbandhu Scheme In Huzurabad

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరా�

Value Of Their Primary Residence To Increase By More Than 10 To 19 Per Cent

న్యూఢిల్లీ: మధ్యాదాయ వర్గాల్లో 60 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. నైట్‌ఫ్రాంక్‌ నిర్వహించి న ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది 9 శాతం వరకు ధరలు పెరుగుతాయని భావిస్తుంటే.. 25 శాతం మంది 10–19 శాతం మధ్య ధరలు పెరగొచ్చని చెప్పారు. రేట్ల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చని 6 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు దారులపై

లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా !

లాక్‌డౌన్‌ ప్రేమలు వేరయా..! అంతరంగం ఒకర్నొకరు కలుసుకోవడాలు లేవు.. మనసు విప్పి మాట్లాడుకుంది లేదు. లాక్‌డౌన్‌తో కుర్ర ప్రేమికులు నిన్నటిదాకా పడిన పాట్లు ఎన్నో. ఈ సమయంలో మీ ఫీలింగ్స్‌ ఏంటి? అంటూ ప్రముఖ డేటింగ్‌ యాప్‌ పెద్దఎత్తున సర్వే చేసింది. మీ లైఫ్‌స్టైల్‌ ఎలా మారిపోయింది? అంటూ అడిగింది. మన మిలీనియల్స్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలివి. చేతిలో చేయి వేసుకొని, కళ్లలో కళ్లు ప�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.