comparemela.com

మర త News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

మరింత ముదిరిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వివాదం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల, బోధనాసుపత్రిలో పాలకమండలి రెండు వర్గాలుగా విడిపోయింది. వేర్వేరుగా పాలకమండలి సమావేశాలు నిర్వహించి మరింత ముదిరిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వివాదం

మధుమేహులూ మరింత జాగ్రత్త!

మధుమేహులూ.. మరింత జాగ్రత్త!  ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై.. ముఖ్యగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 42.2 కోట్ల మంది మధుమేహం బారినపడుతుండగా.. దాదాపు 16 లక్షల మంది దీంతో మృత్యువాత పడుతున్నారు. మనదేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.