తాను అప్పు తీసుకుని వేరే వారికి ఇవ్వగా వారు తిరిగి రాకపోవడంతో ఒత్తిడి భరించలేక ఓ యువకుడు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సురేశ్కుమార్ తెలిపిన వివరాలు.. TS News అప్పు ఇప్పించి.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం
మెదక్ జిల్లా కొల్చారం శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లోతువాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కారులో.. Crime News వ్యక్తిని చంపి కారులో తీసుకెళ్లి తగులబెట్టేశారు
సాక్షి, మెదక్ : రియల్టర్ ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల కాల్డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆర్థిక లావాదేవీలా? అక్రమ సంబంధమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహన�