హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చె�
తన దేశం, మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను, అనాథలను అక్కున చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి.. కటకటాల పాలైంది ఓ యువతి. శనివారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. �
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్లో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెను దుండగుడు కత్తితో నరికి చంపాడు. హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని Crime news తల్లి, కుమార్తె దారుణహత్య.. సీసీటీవీలో దృశ్యాలు
మెదక్ జిల్లా కొల్చారం శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లోతువాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కారులో.. Crime News వ్యక్తిని చంపి కారులో తీసుకెళ్లి తగులబెట్టేశారు