comparemela.com

గ ట ర News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Crime news: తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం

గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి రవికిరణ్‌కు బంగారు బిస్కట్లు తక్కువ ధరకు ఇస్తామని చీరాలకు చెందిన ప్రతాప్‌ ఆశ చూపాడు. అది నమ్మిన రివికిరణ్‌ డబ్బుతో వచ్చాడు.. Crime news తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం

తల్లీ కుమార్తె దారుణ హత్య

‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్‌ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్‌ చేసింది. Crime News అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త

Crime News: అన్నా అమ్మను, నన్నూ పొడిచేశాడు నువ్వు జాగ్రత్త!

‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్‌ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్‌ చేసింది. Crime News అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త

palagummi sainath: రైతుల సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలి: పాలగుమ్మి సాయినాథ్‌

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలని ప్రముఖ పాత్రికేయుడు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ డిమాండ్‌ చేశారు. palagummi sainath రైతుల సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలి పాలగుమ్మి సాయినాథ్‌

Crime news: గుంటూరు జిల్లాలో దారుణం తల్లి, కుమార్తె దారుణహత్య

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెను దుండగుడు కత్తితో నరికి చంపాడు. హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని Crime news తల్లి, కుమార్తె దారుణహత్య.. సీసీటీవీలో దృశ్యాలు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.