గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన మాజీ సైనికోద్యోగి రవికిరణ్కు బంగారు బిస్కట్లు తక్కువ ధరకు ఇస్తామని చీరాలకు చెందిన ప్రతాప్ ఆశ చూపాడు. అది నమ్మిన రివికిరణ్ డబ్బుతో వచ్చాడు.. Crime news తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామని మోసం
అయితే, మీకు సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఒకటి మిమ్మలి మీరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవడం. ఆ ప్రశ్నలేంటో చూద్దాం...
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర వ�