తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!
ఉన్నత చదువులు చదివి ఐదంకెల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకుంది. జీవితంలో మరో అడుగు ముందుకేయాలనుకున్న సమయంలో మాయదారి అనారోగ్యం ఆమెను చుట్టుముట్టింది. దవడ వద్ద మొదలైన అరుదైన వ్యాధి కాలివేళ్ల వరకూ వ్యాపించింది. ఉత్సాహానికి మారుపేరుగా ఉండే ఆమె.. కుర్చీకే పరిమితమైపోయింది. మరొకరి సాయం లేనిదే దుస్తులను కూడా ధరించలేని నిస్సహాయ స్థితిక�
ఆ యువరాణి. ఆమె రక్షణలో!
అది 1920. ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు. వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు. యువరాణీ ఏంటి. దాచిపెట్టడం ఏంటి అనేగా మీ అనుమానం. అవును. ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్ ఇన్ఛార్జిగ
ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది.
ఫేస్బుక్లో వచ్చిన ఓ పోస్ట్ ఆమెను కదిలించింది. ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుప�
ఆ దుస్తుల్లో ఆటలొద్దన్నారు!
సౌమ్య ఏడో తరగతి
చదువుతున్నప్పుడు. ఆమె పరుగులో మెరుపువేగాన్ని గుర్తించాడు కోచ్! భవిష్యత్తులో మంచి పుట్బాల్ ప్లేయర్ అవుతుందన్నాడు.. ‘ఆ పొట్టిబట్టల్లో ఆడాలా. వద్దేవద్దు!’ అన్న కుటుంబమే ఆమెలోని ఉత్సాహాన్ని చూసి కాదనలేకపోయింది. ఇప్పుడా ఆ అమ్మాయే పాతిక సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత ఫుట్బాల్ టీమ్కి ఎంపికైన క్రీడాకారిణ�