comparemela.com

Latest Breaking News On - Central sahitya akademi - Page 4 : comparemela.com

సాహితీ పురుషోత్తముడు  చిటిప్రోలు కృష్ణమూర్తి

     రచనకు ప్రమాణమే ప్రాణమని బలంగా భావించేవారాయన. అందుకే కావ్యం ప్రారంభించి. దానికి ప్రామాణికత లభించక పోవడంతో 40 ఏళ్ల పాటు విరామం ప్రకటించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కావ్యానికి ఉపయుక్తమే జీవధాతు అంటారు. ఆయనే పల్నాట ప్రభవించిన ప్రౌఢ కవివరేణ్యులు - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చిటిప్రోలు కృష్ణమూర్తి. ఆయన పండితుడు కానప్పటికీ అక్షరానికి పాండిత్యాన్ని పులిమాడు. పద�

Sahitya Akademi Award: రచయిత్రి యశోధర మిశ్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

భువనేశ్వర్‌ : ఒడిశాకు చెందిన రచయిత్రి, విద్యావేత్త యశోధర మిశ్రకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  లభించింది. అకాడమీ ఒడియా, మలయాళ భాషలకు అవార్డులను ప్రకటించింది. రచయితలు డాక్టర్ బినపాణి మొహంతి, డాక్టర్ ప్రతిభా సత్పతి, రమాకాంత రథ్‌తో కూడిన ముగ్గురు సభ్యుల జ్యూరీ సిఫారసు మేరకు యశోధర రచించిన ‘సముద్ర కులె ఘొరో’ (సాగర తీరంలో ఇల్లు) కథల సంకలనానికి ఈ పురస్కార�

Award : విశ్వనాథరెడ్డికి విమల స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం!

Award : విశ్వనాథరెడ్డికి విమల స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం!
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

సంస్కృత కలగలుపు తెలుగు ఉనికికి దెబ్బ

Jul 26,2021 06:29 సమాజం ఉన్నంత కాలం క్రియాశీలంగా ఉండే సామాజిక దృగ్గోచర విషయాల్లో భాష కూడా ఒకటని, సమాజ ఆవిర్భావ అభివృద్ధితో పాటే భాష కూడా ఆవిర్భవించి అభివృద్ధి చెందుతున్నందున సమాజం నశించినప్పుడు మాత్రమే భాష నశిస్తుందని స్టాలిన్‌ అన్నాడు. భాషను సృష్టించి సంరక్షించాల్సింది మనమే. కాని ఇప్పుడు మన రాష్ట్ర ఫ్రభుత్వం చేస్తున్నదేమిటి..? సామ్రాజ్యవాద ఉచ్చులో పడకుండా సామాజిక �

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.