రచనకు ప్రమాణమే ప్రాణమని బలంగా భావించేవారాయన. అందుకే కావ్యం ప్రారంభించి. దానికి ప్రామాణికత లభించక పోవడంతో 40 ఏళ్ల పాటు విరామం ప్రకటించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కావ్యానికి ఉపయుక్తమే జీవధాతు అంటారు. ఆయనే పల్నాట ప్రభవించిన ప్రౌఢ కవివరేణ్యులు - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చిటిప్రోలు కృష్ణమూర్తి. ఆయన పండితుడు కానప్పటికీ అక్షరానికి పాండిత్యాన్ని పులిమాడు. పద�
సంస్కృతం చేర్పు తెలుగుకు ద్రోహం prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.