comparemela.com

Latest Breaking News On - వ జయవ డ - Page 1 : comparemela.com

AP News: ఇసుక అందుబాటులో లేకే కార్మికులు రోడ్డున పడ్డారు: నాదెండ్ల మనోహర్‌

ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. AP News ఇసుక అందుబాటులో లేకే కార్మికులు రోడ్డున పడ్డారు నాదెండ్ల మనోహర్‌

Gannavaram Airport: గన్నవరంలో బోయింగ్‌ 777 ల్యాండింగ్‌ విజయవంతం

గన్నవరం విమానాశ్రయంలో బుధవారం రాత్రి బోయింగ్‌ 777 విమానం విజయవంతంగా దిగింది. ఎయిర్‌ ఇండియా వన్‌గా పిలిచే ఈ విమాన సర్వీసును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి.. Gannavaram Airport గన్నవరంలో బోయింగ్‌ 777 ల్యాండింగ్‌ విజయవంతం

AP News: అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి

ఓ మహిళా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం AP News  అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి

Police Speed Ups Investigation In Rahul Assassination Case

సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన యువ పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పక్కా స్కెచ్‌తోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మెడకు తాడు బిగించి, ముక్కుపై దిండు అదిమిపెట్టి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలతో విజయ్‌కుమార్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలే రాహుల్‌ హ

Dharmana Krishnadas Says Fake Documents Were Created In 9 Districts Of AP

విజయవాడ: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  మాట్లాడుతూ.. ఏపీలోని 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై 10 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో భాగస్

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.