comparemela.com

Latest Breaking News On - కర న వ రస - Page 4 : comparemela.com

Ap Corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,557 కొవిడ్‌ కేసులు.. 18 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ మహమ్మారి బారినపడి 18 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,825కి చేరింది. Ap Corona update ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,557 కొవిడ్‌ కేసులు.. 18 మరణాలు

Amravati
Maharashtra
India
Coronavirus
Covid19
Andhra-pradesh-news
Ap-news
కర-న-వ-రస
క-వ-డ-19
ఆ-ధ-రప-రద-శ-న-య-స-
ఏప-న-య-స-

India Corona: నివురుగప్పిన నిప్పులా కరోనా.. మళ్లీ పెరిగిన కేసులు

దేశంలో కరోనా వైరస్ నివురుగప్పిన నిప్పులా ఉంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం, రికవరీ రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడోముప్పు ఆందోళనల మధ్య టీకా కార్యక్రమంలో వేగం పుంజుకోవడం మాత్రం ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది.  India Corona నివురుగప్పిన నిప్పులా కరోన

Dilli
Delhi
India
World-health-organization
Department-corona
Fire-corona
Saturday-central
Coronavirus
National-news
కర-న-వ-రస
భ-రత-

Corona Virus: పండుగలొస్తున్నాయ్‌ జాగ్రత్త.. కొవిడ్‌ నిబంధనల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

భారీగా జనం గుమిగూడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దేశం మొత్తంగా చూస్తే ఈ మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. Corona Virus పండుగలొస్తున్నాయ్‌ జాగ్రత్త.. కొవిడ్‌ నిబంధనల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

Dilli
Delhi
India
United-states
Center-states-central
Regulations-run
Secretary-bhalla
Corona-virus
Covid-19
Festival-season
Large-gathering

Ts Corona update: తెలంగాణలో కొత్తగా 325 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 325 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు Ts Corona update తెలంగాణలో కొత్తగా 325 కొవిడ్‌ కేసులు

Telangana
Andhra-pradesh
India
Hyderabad
Telangana-new
Coronavirus
Covid19
Telangana-news
Ts-news
కర-న-వ-రస
క-వ-డ-19

Ap Corona update: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి 19 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ మహమ్మారి బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య Ap Corona update ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ బారినపడి 19 మంది మృతి

Amravati
Maharashtra
India
Coronavirus
Covid19
Andhra-pradesh-news
Ap-news
కర-న-వ-రస
క-వ-డ-19
ఆ-ధ-రప-రద-శ-న-య-స-
ఏప-న-య-స-

vimarsana © 2020. All Rights Reserved.