సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, వైద్య సిబ్బందిని ట్విటర్లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేష
కరోనా టీకా కార్యక్రమం కింద భారత్ శుక్రవారం రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఒక్కరోజే కోటిమందికి పైగా టీకా వేయించుకున్నారు. మనదేశం సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కరోనాపై జరుపుతోన్న పోరాటంలో భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మెప్పు పొందింది. Vaccination భారత్ రికార్డు ఫీట్.. ప్రశంసిస్తున్న ప్రపంచం
14-06-2021
Jun 14, 2021, 12:09 IST
బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది..
14-06-2021
Jun 14, 2021, 09:56 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24.
14-06-2021
Jun 14, 2021, 09:13 IST
తండ్రి ఓ గుమస్తా.. కుమారుడు బంధువుల సహకారంతో ఓ దుకాణం నడిపిస్తున్నాడు. వీరిద్ద�