ఘట్కేసర్/ఉప్పల్/యాదాద్రి/అంబర్పేట: ‘పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా నువ్వొక్కడివి ప్రగతి భవన్ కట్టుకుంటే సరిపోతుందా’ అని సీఎం కేసీఆర్ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్ర«శ్నించారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్లోని నాంపల్లిలో ముగిసింది. అంతకు ముందు యాత్రలో భాగంగా భువనగిరి, ఘట్కేసర్లో, ఉప్పల్, అంబర్పేటలో శనివారం ఆయన పర్యట�
సాక్షి, మహబూబాబాద్ /వరంగల్ /కమలాపూర్: నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు పన్నుతోందని
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన ‘జన ఆశీర్వాదయాత్ర’లో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్లోని అంబర్పేటకు చేరుకున్నారు. ఆయన అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కిషన్రెడ్డి మాట్లాతుడూ.. అంబర్పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్పేట ప్రజలు, సికింద్ర