comparemela.com

Page 3 - ఆ ధ రప రద శ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Coronavirus Symptoms Day By Day

సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందో�

Employee Fraud In Sub Registrar Office In Chittoor

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయన ఓ చిరుద్యోగి.. ఖరీదైన దుస్తులతో ఆర్భాటంగా కనిపిస్తాడు.. అధికారుల అండదండలతో రూ.కోట్లకు పడగలెత్తాడు.. సొంత సిబ్బంది సాయంతో యథేచ్ఛగా పైరవీలకు పాల్పడుతున్నాడు..  మామూళ్లు ముట్టజెప్పనిదే రిజిస్ట్రేషన్‌ సాగనివ్వడు.. తన ఆదేశాలను బేఖాతర్‌ చేస్తే నానా రభస సృష్టిస్తాడు.. ప్రశ్నించిన వారిని కించపరుస్తాడు.. అడ్డొచ్చిన వారిని హడలెత్తిస్�

Married Woman Self Distruction In Vijayawada

ఏడాది క్రితం భర్త కోవిడ్‌తో మృతి

AP Government Has Set Up A Helpdesk For Telugu People In Afghanistan

సాక్షి,అమరావతి: అఫ్గానిస్తాన్‌ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్‌ డెస్క్‌ నంబర్లకు  ఫోన్‌ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.

AP Women Commission Chaiperson Comments On TDP In East Godavari

తూర్పుగోదావరి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఏంమాట్లా�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.