comparemela.com

Page 5 - ఆ ధ రప రద శ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Maoist Top Leaders Arrested In Andhra Odisha Border

సాక్షి,అమరావతి: మావోయిస్టుల కోసం పోలీసులు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలకనేతలు పోలీసులుకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు చెపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌ ద్వారా కలిమెల దళ సభ్యులును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేసిన దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుండగా..అది ఎవరు అనేది మాత్రం తెలియాల్

Cpi Leaders Praises Cm Ys Jagan For Welfare Schemes During Covid 19

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, నగదు పంపిణీని తాము వ్యతిరేకించడం లేదని సీపీఐ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వానికి తాము వ్యతిరేకమనే భావన కల్పించేలా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను ఖండించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని మా

Andhra Pradesh Comes First In Marine Exports Especially Prawns

ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మీసం మెలేస్తోంది.

Birth Day Special Treat For Daughter In Law In West Godavari

సాక్షి,భీమవరం (పశ్చిమగోదావరి): భీమవరం అంటేనే మర్యాదలకు, పసందైన విందులకు పేరు.. గతంలో ఓ కోడలు అత్తగారి పుట్టిన రోజున 60 రకాల వంటకాలు చేసి వారెవ్వా అనిపిస్తే.. శనివారం ఓ కోడలికి మామగారు 150 రకాల ఐటమ్స్‌తో విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వివరాలు.. భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ గుప్తా తన కోడలు తేజస్వి�

Police do not allowing AP vehicles without e-pass into Telangana

గరికపాడు (జగ్గయ్యపేట అర్బన్‌)/నందిగామ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో పాటు ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి వెళుతున్న వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. తెలంగాణలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద, నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తెలంగాణలోకి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పో�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.