Updated : 28/06/2021 05:12 IST
నీట మునిగి 8 మంది మృతి
మరో అయిదుగురి గల్లంతు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు
ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగు�
09:18 AM, 27-Jun-2021
बीते 24 घंटे में 17,77,309 सैंपल टेस्ट किए गए- आईसीएमआर
भारतीय चिकित्सा अनुसंधान परिषद की माने तो भारत में कल कोरोना वायरस के लिए 17,77,309 सैंपल टेस्ट किए गए, कल तक कुल 40,42,65,101 सैंपल टेस्ट किए जा चुके हैं।
भारत में कल कोरोना वायरस के लिए 17,77,309 सैंपल टेस्ट किए गए, कल तक कुल 40,42,65,101 सैंपल टेस्ट किए जा चुके हैं: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19 ANI HindiNews (@AHindinews) June 27, 2021
09:04 AM, 27-Jun-2021
केरल में वीकएंड लॉकडाउ�
మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన నలుగురు మంజీరా నదిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామానికి చెందిన కదిరిగే గంగారాం, మారుతి అన్నదమ్ములు. మొక్కు కోసం వెళ్తూ జలసమాధి
మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రస్తుతం తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. వివేకాకు ఆయన 40 ఏళ్లకుపైగా సన్నిహితుడిగా కొనసాగారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఆయన పేరు రెండోది. Viveka Murder Case: సన్నిహితులపై ప్రశ్నల వర్షం
సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి స్నేహితుడు బత్తిన సురేష్తో కలసి రోడ్డుమార్గంలో వెళుతుండగా. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంవద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటెయినర్ లారీని బలంగా ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్కు తీవ్ర గాయాల�