comparemela.com

Page 15 - Yderabad Breaking News In Telugu News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతీకారం జోలికి వెళ్లబోమని ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన తాలిబన్లు.. Afghan crisis  అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

కాందహార్‌ నుంచి భారత్‌కు 62 మంది

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులు స్వదేశం రావడానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన జవాను ఎంబడి సురేష్‌ సహకరించారు. ఆయన కాందహార్‌ నుంచి భారత్‌కు 62 మంది

విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి

విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి

ప్రగతిభవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం

రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) శుక్రవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించాయి. వివిధ జిల్లాల నుంచి విడతల వారీగా ప్రగతిభవన్‌ దాకా చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సంఘాల నాయకులు ఆర్‌ఎల్‌.మూర్�

నాణ్యతా నీవెక్కడ?

జయశంకర్‌ భూపాలపల్లి శ్రీరామసాగర్‌ పునరుజ్జీవన పథకం కింద చేపట్టిన మరమ్మతుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి సమీపంలో డీబీఎం 38 కాల్వ లైనింగ్‌ దాదాపు యాభై మీటర్లకుపైగా కొట్టుకుపోయింది. నాణ్యతా. నీవెక్కడ?

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.