కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా కొన్ని మరణాలు సంభవించాయని కేంద్రం ఎట్టకేలకు ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Oxygen ఆక్సిజన్ కొరత వల్లే ఆంధ్రాలో మరణాలు కేంద్రం
ఒలింపిక్ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్మనిపించిన వ్యక్తుల గుర�
కరోనా వైరస్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే. మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్ నరకప్రాయంగా మారింది.