comparemela.com

Page 9 - Atest News In Telugu News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

నియంత్రణల నుంచి సరళీకరణ వైపు

గడచిన ఏడు దశాబ్దాల్లో వర్ధమాన దేశాలన్నింటిలోకీ భారతదేశ అభివృద్ధి రథం పూర్తి భిన్నమైన బాటలో పయనించింది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల మాదిరిగా ఆరు నుంచి పది శాతం అద్భుత వృద్ధిరేట్లను భారత్‌ అందుకోలేదు. నియంత్రణల నుంచి సరళీకరణ వైపు.

హక్కుల పేరిట అమెరికా దూకుడు

ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా పేరొందిన అమెరికా- అందుకు తగినట్లుగా నడుచుకోవడంలో మాత్రం విఫలమవుతోంది ఇతర దేశాలు, విదేశీయులపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తూ విమర్శల పాలవుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు హక్కుల పేరిట అమెరికా దూకుడు

బొగ్గుకు అంచెలంచెలుగా మంగళం

బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచేస్తున్నాయని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. భూతాపంలో పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు పరిమితం బొగ్గుకు అంచెలంచెలుగా మంగళం

పంటలను ముంచుతున్న విపత్తులు

రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి విపత్తుల బారినపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా తుపానులు, వరదల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు. పంటలను ముంచుతున్న విపత్తులు

కల్లోల తరుణంలో కొత్త ఒప్పందం

ఒకవైపు లద్దాఖ్‌లో భారత్‌, చైనా సేనల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగానే డ్రాగన్‌ దేశానికి చెందిన మొబైల్‌ ఫోన్ల కంపెనీ ఓప్పోతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవడం. కల్లోల తరుణంలో కొత్త ఒప్పందం

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.