నాగాలాండ్లోని మోన్ జిల్లాలో పది రోజుల క్రితం ఆరుగురు బొగ్గుగని కార్మికులను భారత సైన్యం కాల్చిచంపింది. వారి వాహనాన్ని ఆపమన్నా ఆపకుండా ముందుకు ఉరికించడం వల్లే సైనికులు కాల్పులు జరిపినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు. మోన్ మారణకాండకు బాధ్యులెవరు?
దేశవ్యాప్తంగా ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వాటి అక్రమ రవాణా పెచ్చుమీరాయి. అక్రమార్కులు నిత్యం ఏదో ఒక మూల గంజాయి, దాని అనుబంధ ఉత్పత్తులు, ఇతర మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నాలు చేస్తూనే. జోరెత్తుతున్న మత్తు విక్రయాలు
ఇంధనం దేశ సామాజిక, ఆర్థిక ప్రగతికి మూలం. అది ఆధునిక మానవుడి జీవిత గమనాన్ని శాసిస్తోంది. నాగరికత, సాంకేతికత, జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ ఇంధన వినియోగమూ ఎక్కువైంది. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఇంధన. పొదుపుతోనే భావి వెలుగులు
దేశీయంగా పట్టణాలు, నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మురుగు నీటి సమస్య ఇటీవలి కాలంలో అధికమవుతోంది. పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం, పట్టణీకరణ వంటి వాటివల్ల నీటి వాడకం పోనుపోను అధికమవుతోంది. నిత్యం. మురుగు కాకూడదు ముప్పు
ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థలో పరిణామాలు, వినియోగ సంస్కృతులవల్ల ప్రపంచంలో పట్టణాలు, నగరాల ప్రాధాన్యం పెరిగింది. అవి ఆర్థిక చోదకశక్తులుగా మార్పు చెందాయి, చెందుతున్నాయి. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 60శాతం వాటా పట్టణాలదే. నేడు పట్టణీకరణ. గాడితప్పిన పట్టణీకరణ