comparemela.com

Page 22 - Atest Business Telugu News News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

రుణగ్రస్తం గ్రామీణ భారతం!

దేశంలో ఇటీవల మూడు కీలక పరిణామాలు సంభవించాయి. అవి- ఇండియాలో అమెరికన్‌ కార్ల కంపెనీ ఫోర్డ్‌ తన దుకాణాన్ని మూసివేయడం; జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన అఖిల భారత రుణాలు. రుణగ్రస్తం. గ్రామీణ భారతం

మానవ మనుగడకే ముప్పు భూతాపం

వాతావరణ మార్పులపై హాలీవుడ్‌ సినిమాలు చూపించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం నిజజీవితంలో మనకు అనుభవంలోకి వస్తున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, అడవుల్లో కార్చిచ్చులు, ప్రపంచవ్యాప్తంగా వరదల బీభత్సం నిత్యం మానవ మనుగడకే ముప్పు. భూతాపం

రాజ్యాంగ రక్షణలో సర్వోన్నతం

ఈస్టిండియా కంపెనీ దుష్టపాలనకు వ్యతిరేకంగా 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం- బ్రిటిష్‌ పాలకులు భారతదేశ పాలనా తీరులో పలు మార్పులు తీసుకొచ్చారు. ఒకవైపు ఆర్థిక దోపిడిని విస్తృతం చేస్తూనే, మరోవైపు రాజ్యాంగ రక్షణలో సర్వోన్నతం

చిత్తడి నేలలకు గడ్డుకాలం

దేశంలోని చిత్తడి నేలలు శరవేగంగా కనుమరుగైపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో 35శాతానికి పైగా తగ్గిపోయాయని నివేదికలు చాటుతున్నాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తికి, నీటివనరుల పరిశుభ్రతకు, వరదలు. చిత్తడి నేలలకు గడ్డుకాలం

అగ్రరాజ్యాల ఆయుధ పోటీ

అగ్రదేశాల ఆధిపత్య పోరులో సరికొత్త ఆయుధ పోటీ మొదలైంది. ఒకప్పుడు అణ్వాయుధాల కోసం పోటీపడిన దేశాలు తాజాగా హైపర్‌సోనిక్‌ సాంకేతికతను ఒడిసిపట్టేందుకు ఆరాటపడుతున్నాయి. ధ్వని కంటే కనీసం అయిదు రెట్ల వేగంతో దూసుకెళ్లి శత్రువు స్థావరాలను నాశనం చేసే పరిజ్ఞానం కోసం.. అగ్రరాజ్యాల ఆయుధ పోటీ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.