comparemela.com

Latest Breaking News On - Andhra pradesh live news - Page 3 : comparemela.com

మోదీకి బహుమతిగా హుజూరాబాద్‌ గెలుపు

తెరాస ఎన్ని గిమ్మిక్కులు చేసినా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు భాజపాదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. అక్కడ గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని అన్నారు. భాజపా Bandi Sanjay మోదీకి బహుమతిగా హుజూరాబాద్‌ గెలుపు

Revanth reddy: ప్రతి నిరుద్యోగికి కేసీఆర్‌ రూ లక్ష బాకీ

ఒక్కో నిరుద్యోగికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.లక్ష బాకీ పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ శాఖల్లో లక్షా 91 Revanth reddy ప్రతి నిరుద్యోగికి కేసీఆర్‌ రూ.లక్ష బాకీ

మా విజయాన్ని ఎవరూ ఆపలేరు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ కోసం తెరాస వెంపర్లాడాల్సిందేనని, తమ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లిలో ప్రారంభమై. మా విజయాన్ని ఎవరూ ఆపలేరు

కాంగ్రెస్‌ గూటికి కన్నయ్య

విద్యార్థి సంఘ నాయకుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నివాసంలో ఆయన సమక్షంలో సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘దేశాన్ని రక్షించాలంటే కాంగ్రెస్‌ని బలోపేతం చేయాలి. కాంగ్రెస్‌ గూటికి కన్నయ్య

సభలో మా గొంతు నొక్కుతున్నారు

శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ గంట సమయం, మజ్లిస్‌ పార్టీ నేత 45 నిమిషాలు మాట్లాడగా.. తమకు 6 నిమిషాలడిగితే వాయిదా వేశారని విమర్శించారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.