Stay updated with breaking news from Satti kartikeya. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
జేఈఈ మెయిన్లో మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. మార్కులు సమానంగా వచ్చినప్పుడు పెద్ద వయసును పరిగణనలోకి తీసుకొని ముందు ర్యాంకు కేటాయించే విధానాన్ని ఈసారి మార్చడంతో ఆరుగురికి ప్రథమ మొదటి 100 ర్యాంకుల్లో 40 మనోళ్లకే ....
సాక్షి, అమరావతి/కదిరి అర్బన్/రాజంపేట రూరల్/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలోనే ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), తదితరాల్లో ప్రవేశానికి నిర్వహించిన జా యింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2021 మెయిన్ తుది ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్ ....
W.g : పాలకొల్లు కుర్రాడికి ఇఎపిసెట్ లో రాష్ట్ర 9 వ ర్యాంకు.. prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.
సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్వర్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలోనూ ఏపీకి టాప్ టెన్లో నాలుగు దక్కాయి. ఫలితాలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇ� ....
పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థి కార్తికేయకు ఇంజినీరింగ్లో మొదటి ర్యాంకు ఇంజినీరింగ్ టాప్ టెన్లో ఆరు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎఎం)లో నాలుగు ర్యాంకులు ....