జేఈఈ మెయిన్లో మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. మార్కులు సమానంగా వచ్చినప్పుడు పెద్ద వయసును పరిగణనలోకి తీసుకొని ముందు ర్యాంకు కేటాయించే విధానాన్ని ఈసారి మార్చడంతో ఆరుగురికి ప్రథమ మొదటి 100 ర్యాంకుల్లో 40 మనోళ్లకే