4న News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from 4న . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి తొలి అడుగు పడింది. దీనికి సంబంధించి ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ శుక్రవారం పూర్తయింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి అధికారిక నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్టు డీడ్పై జస్టిస ....
‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్ కోర్సు, వేసుకునే డ్రెస్, వాడే ఫోన్.. ప్రతీ విషయంలో. నా ఎదుగుదల.. నీ భిక్ష ....
భారత్, పాక్ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ Modi ఆగస్టు 14ను ‘విభజన గాయాల స్మారక దినం’గా జరుపుకోవాలి ....