హుజూరాబాద్/ఇల్లందకుంట: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరో 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని హుజూరాబాద్