బాలానగర్: ఉద్యోగం కోసం నౌకరి డాట్ కామ్లో ప్రొఫైల్ పెడితే సైబర్ నేరగాళ్ల బారిన పడిన ఓ వ్యక్తి రూ.25,314లను పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ తెలిపిన వివరాలు.. ఆర సాయికుమార్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మంచి ఉద్యోగం కోసం నౌకరిడాట్ కామ్లో ఈ నెల 19న తన ప్రొఫైల్న
సాక్షి, సిటీబ్యూరో: ఉమామహేశ్వర్రావు.. గాంధీ ఆస్పత్రికి చెందిన సాధారణ ఉద్యోగి. ఈ నెల 11న ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్తో ఆస్పత్రి ఆవరణలో తనకు కనిపించిన సువర్ణను (చెల్లెలు) బాధ్యతగా లేడీ గార్డ్కు అప్పగించి వెళ్లాడు. ► ముషీరాబాద్ ఠాణా.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసులు. అదే రోజు రాత్రి ఆల్కహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్తో తమ ఠాణాకు వచ్చిన తిరుపతమ్మను (అక్క) గంటకుపై�
పరిశుభ్రమైన ఆహారం. రుచికరమైన ఆహారం.. వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించటం.. రుచి నచ్చిందా లేదా అని ప్రశ్నించటం.. కస్టమర్ల సూచనలు, సలహాలు పాటించటం.. వీటి వల్లే బ్రాండింగ్ వస్తుందనేది అనురాధ రావిరాల నమ్మకం.. అక్కడకు వచ్చినవారు కడుపునిండా హాయిగా భోజనం చేసి వెళ్తారు.. ఈ కారణాలే ఆమెను ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి తీసుకువెళ్లాయి.. అనురాధ రావిరాల హైదరాబాద్ కోకాపేట్లో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్) మధ్యవర్తిత్వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ �
సాక్షి, హైదరాబాద్: ఆధార్కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం/నంబర్ మార్పులాంటి వాటికి ఇక ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్చేస్తే చాలు తపాలా సిబ్బంది ఇంటి కే వచ్చి పని చేస్తారు. తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవ ఇప్పుడు జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి పనికీ ఆధార్ అవసరమవుతోంది. దానికి సంబం ధించి ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఇందుకు ఆధార్తో ఫోన్ నంబర్ అనుస�