సాక్షి, హైదరాబాద్ : కాలేజీ విద్యార్థులకు, మత్తుకు బానిసలైన వారికి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ షాపు నిర్వాహకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివవరాలు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పుల ఇంజక్షన్లు, నిద్ర మాత్రలు అమ్ముతున్నారనే సమాచారంతో మల్కాజిగిరిలోని ఓ మెడికల్ షాపుపై మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు దాడి చేశారు. మెడికల్ షా�
సాక్షి, హైదరాబాద్: మరో డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. రూ.2 కోట్ల విలువైన ఆల్ప్రాజోలం మత్తు పదార్థాన్ని వ్యానులో తీసుకెళ్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్–బెంగళూరు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పట్టుకున్నారు. శుక్రవారం కర్ణాటకలోని బీదర్ శివారులో ఉన్న కోలార్ ప్రాంతంలో ఓ పరిశ్రమ ఉంది. దాన్ని హైదరాబాద్కు చెందిన ఎన్వీ రెడ్డి లీజుకు తీసు�
సాక్షి, హైదరాబాద్: రాంచి ఎక్స్ప్రెస్ వే కంపెనీ బ్యాంకుల కన్సార్షియం ద్వారా రూ.1,029.39 కోట్లు రుణం పొంది, ఇందులో నుంచి రూ.264 కోట్ల నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలిచిన విచారణ కు హాజరుకాలేదు. అనివార్య కారణాలతో శుక్రవారం విచారణకు హాజరుకాలేక పోతున్నానని, మరింత సమయం కావాలని కోరుతూ �
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్లో ఉండే ఇంటర్ విద్యారి్థని(16)కి నెల రోజుల క్రితం మెహిదీపట్నానికి చెందిన విద్యార్థి సమద్(22)తో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా �