సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): ఉచితంగా ఇన్సూరెన్స్ వస్తుందని నమ్మి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన వ్యక్తి రూ.98 వేలు పోగొట్టుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం. చింతల్ ప్రసూన నగర్కు చెందిన గుళ్లపల్లి కిషోర్ ప్రైవేట్ ఉద్యోగి. ఇతను స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నాడు. గత నెల 29న కిషోర్ ఫోన్కు �
సాక్షి, నల్లగొండ: పెళ్లి సంబంధాల పేరిట మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ఏ వీ.రంగనాథ్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ తనను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా తాము షేర్ చేసిన తమ ఫొటోలను ఉపయోగించి పెళ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం క�
సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం. అపురూపకాలనీకి చెందిన లంక గణేష్ చంద్ర(20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ తన స్నేహితుడు అనిల్తో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు.