మండలంలోని కమలాపురం బిల్టు కర్మాగారం, కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపి నేటికి సంవత్సరమైంది. గత ఏడాది సెప్టెంబరు 22న యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని ఎన్పీడీసీఎల్ అధికారులు కర్మాగారం. TS News ఆ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపేసి నేటికి ఏడాది
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని మూడో సంవత్సరం విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. జాతీయ కోటాలో సీటు సాధించిన Ragging కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
మాటలు రాని మిత్రుడి మౌన రోదన తనకి వినిపించింది.
- చవగ్గా ఓ వినికిడి యంత్రం తయారు చేశాడు
పసిపాపలపై జరుగుతున్న లైంగిక దాడులు బాధించాయి. బీటెక్ చదవని.. టెక్ గురూ
సాక్షి, సంగెం(వరంగల్): మూడున్నరేళ్ల కుమారుడితో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని షాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ రఫీకి గత ఐదేళ్ల క్రితం రేష్మా(23)తో వివాహం జరిగింది. వీరికి ఆయాన్ (మూడున్నర సంవత్సరాలు) జన్మించాడు. రేవురి ప్రకాష్రెడ్డి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న రఫీ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి