సాక్షి , విజయనగరం: సమస్త ప్రకృతినీ స్త్రీ మూర్తిగా ఆరాధించే సంప్రదాయం భారతీయులది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ ఉత్తమ సమాజం పరిఢవిల్లుతుంది. అందుకు భిన్నంగా కొందరు కామాంధులు మహిళలు, యువతులు, చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పైశాచిక వ్యక్తుల పీచమణచడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘దిశ’ చట్టంతో నాంది పలికింది. మహిళా ప్రపంచానికి భ
సాక్షి,విజయనగరం : జిల్లా కేంద్రానికి సమీపంలోని చాకలిపేటలో పెళ్లింట విషాదం అలముకుంది. భారీ వర్షంతో పాటు పిడుగుపడి ఇద్దరు వ్యక్తు లు మృతిచెందగా ముగ్గురు గాయపడ్డారు. విజయనగరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చాకలిపేటలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సాయంత్రం రామనారాయణం వద్ద ఉన్న మామిడి తోటలో చెట్ల కింద కూర్చొన్నారు. అనుకోకుండా కురిసిన �
సాక్షి, విజయనగరం : బొబ్బిలిలో 4వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, మాన్సస్, సింహాచలం ఆస్తుల విషయంలో అవకతవకలు బయటపడ్డాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్సెండ్ చేశామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సింహాచలం భూములు అన్యాక్రాంతమైతే ఛైర్మన్ కాపాడలేకపోయారు. కొన్ని వందల ఎకరాలు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. వా