వారంతా స్నేహితులు. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకున్నారు. ఇంటర్వ్యూకని చెన్నై బయలుదేరగా లారీ రూపంలో మృత్యువు వారిని బలితీసుకుంది. ఈ ప్రమాదం ఇంటర్వ్యూకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకుల దుర్మరణం
ప్రకాశం జిల్లాలో ఆటో బోల్తా పడి ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. Prakasam గేదె కళేబరంపైకి ఎక్కిన ఆటో.. అదుపు చేసే క్రమంలో ఢీకొన్న టిప్పర్ ఐదుగురి మృతి
సాక్షి, రామంతాపూర్: నగర శివారులోని చౌటుప్పల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణానికి గురయ్యారు. వారంతా రామంతాపూర్ నెహ్రూనగర్లోని ఎలక్ట్రికల్ గృహోపకరణాల అధీకృత సర్వీస్ సెంటర్లో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న యువకులు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. వివరాలివీ. హరీష్(25), సల్మాన్(24), ఆసీఫ్(24)లు శుక్�
ముగ్గురు యువకులు.. ఒకే చోట ఉద్యోగం. నాలుగేళ్ల స్నేహం. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం..రావడం ఆనవాయితీ. అలా కలిసే ఓ శుభకార్యానికి వెళ్లిన ముగ్గురూ కలిసే ప్రాణాలు కోల్పోయారు. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి.. Crime News ఆ ముగ్గురిది 4 ఏళ్ల స్నేహం.. 4 క్షణాల్లో మరణం
బైకును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పో్యిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. .. Road Accident బైకును ఢీకొన్న లారీ.. ముగ్గురు యువకుల దుర్మరణం