సాక్షి,చిత్తూరు అర్బన్: టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. మంచీ.. చెడు అనేది తెలియదు. మనం ఏది అడిగితే అది చూపెడుతుంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు యువకుల్లో ఒకరు తాళం వేసిన బైక్లను ఎలా చోరీ చేయాలో యూ ట్యూబ్ చూసి నేర్చుకుంటే.. మరొకరు దొంగతనం చేసిన బైకులను అమ్మడం చేసేవాడు. వీరిద్దరినీ చిత్తూరు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసు అతిథి గృహం�
కాబూల్: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ను కైవసం చేసుకోవడంతో పలు సోషల్మీడియా నెట్వర్కింగ్ సంస్థలు కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయి. తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్, వాట్సాప్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్లో కన్పించే ప్రసక్తే లేదని వెల్లడించింది. (చదవండి: తాలిబన�
కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా Youtube యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారు చేశాడు.. కానీ..
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగింది. అయితే ఆయా దేశాలకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేకపోవడంతో తమకు ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో గూగుల్ సంస్థ భూగర్బంలో కేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూఎస్, బ్రెజిల్, ఉరుగ్వే మరియు అర్జెంటీనాలను అనుసంధానించే ఒ