ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు తారాసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు.. AP News పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టుల పరారీ
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు తారాసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు.. AP News పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టుల పరారీ
సాక్షి, మదనపల్లె : తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని శనివారం మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులను ఓ ప్రేమజంట ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగారెడ్డి వీధిలో కాపురం ఉంటున్న విజయ్కుమార్ కొడుకు పి.కృషవ్ (27) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలోనే పనిచేస్తున్న గుజరాత్కు చెందిన బహదూర్ సింగ్ కుమార్తె శివాని (25), కృషవ్ గ
ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల డబ్బుల కోసం మల్లన్న బెదిరిస్తున్నాడని.. Teenmaar Mallanna తీన్మార్ మల్లన్నకు వచ్చే నెల 9 వరకు రిమాండ్