comparemela.com

Latest Breaking News On - న య ఢ ల - Page 1 : comparemela.com

Delhi Schools to Reopen Remaining Classes in Phased Manner From November

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నందున, దశల వారీగా మిగిలిన తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను నవంబర్‌ మొదటి వ�

Now Get Mobile SIM At Doorsteps By Using Aadhaar Digilocker Docs

న్యూఢిల్లీ: కొత్త మొబైల్‌ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్‌లైన్‌లోనే కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్‌ లేదా డిజిలాకర్‌లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్‌ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్‌ కనెక్షన్‌ కోసం విశిష్ట గు

Central Medical And Health Department Release Covid Bulletin In India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.  ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 403 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,34,367 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,53,398 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 38,487 మంది కరోనా

Central Medical And Health Department Release Covid Bulletin In India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటలలో  కొత్తగా 36,571 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 540 మంది మృతి చెందారు.  కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,33,589కి చేరింది.  ప్రస్తుతం దేశంలో 3,63,605  కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 36,555 మంది కరోనా

Fire Accident At Hotel In New Delhi

న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ద్వారక ప్రాంతంలోని సెక్టార్‌-8లోని హోటల్‌ కృష్ణలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం, ఈరోజు (ఆదివారం) ఉదయం 8 గంటల ప్రాంతం​లో హోటల్‌ నుంచి మంటలు చెలరేగాయి. కాసేపటికే ఆ ప్రదేశమంతా దట్టంగా పొగలు వ్యాప�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.