ఏపీలో జీవోఐఆర్ వెబ్సైట్లో కాకుండా ఏపీ ఈ- గెజిట్లో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 100ను AP High Court జీవోలపై నూతన విధానం ఎందుకు? ఏపీ హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.. AP High Court తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింద
ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. AP High Court ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను (హెచ్ఆర్సీని) రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసే విశేషాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫలానా చోటునే హెచ్ఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పలేమంది. తెలంగాణలో కాకుండా మన రాష్ట్ర భూభాగంలో హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పామని హైకోర్టు గుర్తుచేసింది. కర్నూలులో హెచ్ఆర్�