ప్రధానాంశాలు
Revanth Reddy: ప్రజా పునరేకీకరణ జరగాలి
ఉన్నవాళ్లకే కేసీఆర్ పథకాలు
కాంగ్రెస్లో ఉమ్మడి నిర్ణయాలే
జులై 7న పీసీసీ బాధ్యతల స్వీకరణ
ఇష్టాగోష్ఠిలో రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను విడదీసి తన అధికారాన్ని పదిలం చేసుకుంటున్నార
ప్రధానాంశాలు
మీ బెదిరింపులకు జగన్ భయపడరు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి చూసే ప్రసక్తే లేదు
ఏపీ మంత్రి కొడాలి నాని
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం జగన్ వెనక్కి చూసే ప్రసక్తే లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఉడత ఊపులు, బెదిరింపులకు భయపడి ఆయన వెనక్కి తిరిగి చూడరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా సొంత రాష్ట్ర ప్రయో�
రైతులకు ఇచ్చిన మాటకు తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూ.లక్ష రుణ మాఫీ చేసి తీరుతామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. TS News: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసి తీరుతాం
పునరావాసం. పుట్టెడు కష్టం
అసంపూర్తిగా గృహాలు.. పరిహారంలో జాప్యం
ముంపు గ్రామాల ప్రజలకు అందని లబ్ధి
శిథిల గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న బాధితులు
నేడో.. రేపో ఖాళీ చేస్తామనే ఆలోచన
మూడు ప్రాజెక్టుల కింద బాధితుల గోడు ఇది
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే- నాంపల్లి, తొగుట, బిజినేపల్లి
చెమట చిందించి ఒక్కో ఇటుకను పేర్చి కట్టుకున్న ఇంటి గోడల నెర్రెలు రోజురోజుకు పెద్దదవుతున్నాయ�